విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోసారి నోటీసులు 1 y ago

featured-image

AP : విజ‌య‌సాయి రెడ్డికి సీఐడీ అధికారులు మ‌రోసారి నోటీసులు ఇచ్చారు. కాకినాడ పోర్టు కేసులో ఈ నెల 25న విచార‌ణ‌కు రావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో ఈ నెల 12వ తేదీన సీఐడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు విజ‌య‌సాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD