Canada Gold Robbery: సిమ్రాన్ ప్రీత్ పనేసర్ పై విచారణ..! 1 y ago
2023 ఏప్రిల్ 17న కెనడాలో జరిగిన రూ.130 కోట్ల బంగారం దోపిడీలో భారత్కు చెందిన సిమ్రాన్ ప్రీత్ పనేసర్ ప్రధాన అనుమానితుడిగా గుర్తించబడ్డాడు. టొరంటో పియర్సన్ ఎయిర్పోర్టు నుంచి 400 కిలోల బంగారం నకిలీ షిప్పింగ్ పత్రాలతో దోచుకోబడింది. ఈ కేసుపై డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ED) పంజాబ్లోని పనేసర్ నివాసంపై దాడి చేసి, అతనితో పాటు ఆయన భార్యను విచారించింది. కెనడా పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.